Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాకేజీ వద్దంటున్న చంద్రబాబుకి మనమే కటీఫ్ చెపుదామా? బీజేపీ నేతల అంతర్మథనం

ఏపీకి కేంద్రం కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీపై టీడీపీ అధితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు.. పలువురు పెదవి విరుస్తూనే... స్వాగతించారు. అదేసమయంలో విపక్షాలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:41 IST)
ఏపీకి కేంద్రం కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీపై టీడీపీ అధితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు.. పలువురు పెదవి విరుస్తూనే... స్వాగతించారు. అదేసమయంలో విపక్షాలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు గుస్సగా ఉన్నారు. ఓ పథకం ప్రకారం తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
మరో రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరిగే ముందు చంద్రబాబు, బీజేపీని విమర్శిస్తూ, కటీఫ్ చెబుతారని, అది జరిగే ముందే బీజేపీయే తెగతెంపులు చేసుకుంటే సంస్థాగతంగా ఎదగవచ్చని పలువురు బీజేపీ నేతలు అధిష్టానం పెద్దల ముందు వ్యాఖ్యానించినట్టు సమాచారం.
 
ఇటీవల బీజేపీ జిల్లా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో గతవారంలో కేంద్రం నుంచి వచ్చిన అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్‌లు సమావేశమైన వేళ, బీజేపీయే ముందుగా స్పందించి తెలుగుదేశంతో విడిపోతే వచ్చే లాభనష్టాలపై రాష్ట్ర నేత కందుల రాజమోహన్ రెడ్డి చేసిన ప్రసంగం, రాజకీయ విశ్లేషణ అందరినీ ఆకర్షించిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments