Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామర్స్ కమిటీకి వెంకయ్య అభినందనలు

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:13 IST)
వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అధ్యక్షతన పని చేస్తున్న కామర్స్ పార్లమెంటరీ కమిటీ పనితీరును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అభినందించారు. 

రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల విరామ సమయంలో పలుమార్లు సమావేశమై మంచి పని తీరును కనబరిచినందుకు 8 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ప్రధానంగా కామర్స్ కమిటీ పార్లమెంట్‌ విరామ సమయంలో 10 సమావేశాలు నిర్వహించి గతంలో కంటే మంచి పనితీరు ప్రదర్శించిందని అన్నారు. కామర్స్ కమిటీ సగటున 2 గంటల 37 నిమిషాల చొప్పున మొత్తం 26 గంటల 18 నిమిషాలపాటు సమావేశమైందని ఆయన తెలిపారు.

గతంలో కామర్స్ కమిటీ సమావేశాలు సగటున 1 గంట 42 నిమిషాలు మాత్రమే జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి కామర్స్ కమిటీ పనితీరులో గణనీయమైన పెరుగదల ఉన్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments