Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాల‌యాల ప్ర‌క్షాళ‌ణే ల‌క్ష్యం : దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (15:24 IST)
దొంగాల‌ను దాచే సంస్కృతి  తెలుగుదేశం ప్ర‌భుత్వానిది  అని, అవినీతికి తావులేకుండా పార‌ద‌ర్శ‌క పాల‌న జ‌గ‌నన్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు... ఆల‌యాల ప్ర‌క్షాళ‌ణ దిశ‌గా వైసీపీ  ప్ర‌భుత్వ పాల‌న సాగుతుంద‌న్నారు.. 
 
నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 45వ డివిజను అభ్య‌ర్థి బండిపాటి సంధ్య‌రాణి ఎన్నిక‌ల ప్ర‌చారంలో  మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పాల్గొన్ని సితార సెంట‌ర్ నుంచి క‌బేలా రోడ్డులో రాము క్వారీ త‌దిత‌ర ప్రాంతాల‌ను   ప‌ర్య‌టించారు..
 
ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ఉద్య‌గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టడం జ‌రిగింద‌ని, ద్వార‌క తిరుమ‌ల‌, విశాఖ‌, గుంటూరు జిల్లా దేవాల‌యాల ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం గుర్తు చేశారు.. అదే విధంగా నేడు దుర్గ‌మ్మ ఆల‌యంలో కూడా ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వివరించారు... దీనిని కూడా  కొంద‌రు రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నార‌ని అన్నారు.. ఆల‌యాల్లో రాజ‌కీయ‌ల‌కు, అవినీతికి తావులేద‌న్నారు.. పార‌ద‌ర్శ‌క పాల‌నే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments