Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో వల్లభనేని వంశీ కలకలం.. సుజనా కారెక్కి వెళ్ళిపోయారు

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:27 IST)
తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ కలకలం సృష్టించారు. ఆయన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కారులో ఎక్కి వెళ్లడమే ఇందుకు కారణంగా ఉంది. 
 
శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న వంశీ.. తొలుత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల మంత్రి కొడాలి నానితో రహస్య మంతనాలు జరిపారు. 
 
ఈ నేపథ్యంలో వంశీ వైసీపీలోకి వస్తారా? లేక బీజేపీలోకి వెళ్తారా? లేక తెలుగుదేశం పార్టీలో చేరుతారా? అనే అంశంపై టీడీపీ కార్యకర్తల్లో విస్తృత చర్చ సాగుతోంది. దీనిపై మరికొన్ని గంటల్లో ఓ క్లారిటీ రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments