Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో వల్లభనేని వంశీ కలకలం.. సుజనా కారెక్కి వెళ్ళిపోయారు

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:27 IST)
తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ కలకలం సృష్టించారు. ఆయన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కారులో ఎక్కి వెళ్లడమే ఇందుకు కారణంగా ఉంది. 
 
శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న వంశీ.. తొలుత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల మంత్రి కొడాలి నానితో రహస్య మంతనాలు జరిపారు. 
 
ఈ నేపథ్యంలో వంశీ వైసీపీలోకి వస్తారా? లేక బీజేపీలోకి వెళ్తారా? లేక తెలుగుదేశం పార్టీలో చేరుతారా? అనే అంశంపై టీడీపీ కార్యకర్తల్లో విస్తృత చర్చ సాగుతోంది. దీనిపై మరికొన్ని గంటల్లో ఓ క్లారిటీ రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments