Webdunia - Bharat's app for daily news and videos

Install App

తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ మృతి

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:17 IST)
తానా మాజీ అధ్యక్షుడు, ఘంటసాలకు చెందిన ఎన్నారై డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ(73) అమెరికాలో గురువారం మృతి చెందారు. గొర్రెపాటి విద్యా ట్రస్టు ఛైర్మన్ ఎన్నారై గొర్రెపాటి రంగనాథ బాబుకు ఆయన స్వయానా సోదరుడు. ఘంటసాలలో జరిగిన ప్రతి అభివృద్ధికి ఆయన ఎంతో సాయం చేసేవారు. 
 
ఏడేళ్ల క్రితం ఘంటసాలలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఆవిష్కరింపజేశారు. గత పదేళ్లుగా గంటసాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శన పోటీలు నిర్వహింపచేసారు. 
 
ఇబ్రహీంపట్నంలో పది ఎకరాల స్థలాన్ని తెదేపా ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసి కొంత మంది ఎన్నారై డాక్టర్‌లతో కలిసి రూ.600 కోట్లతో బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 
 
డాక్టర్ నవనీత కృష్ణ అంతక్రియలు అమెరికాలో జరుగుతాయని బంధువులు తెలిపారు. ఆయన మృతికి తెదేపా నేతలు తుమ్మల చౌదరి బాబు గొర్రెపాటి వెంకట రామకృష్ణ వైకాపా నేత వేమూరి ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments