Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులకు ఏప్రిల్10వ తేదీ వరకే వాక్సినేషన్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:31 IST)
విజయవాడ : ఆంధ్రా హాస్పిటల్స్‌లో లయన్స్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్, ఏపీయూడబ్లూజే సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న కోవిడ్ వాక్సిన్ ఈనెల 10 వతేదీ వరకూ మాత్రమే జరుగుతుందని ఏపీయూడబ్లూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్య దర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా తొలి డోస్ ను ఇపుడు వేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు ఇంతవరకూ ఎలాంటి డోస్ వేయించుకోని వారు వారి కుటుంబసభ్యులతో తప్పనిసరిగా ఈ తొలి కోవిడ్ వాక్సిన్ డోస్‌ను ఏప్రిల్ 10వ తేదీలోగా వేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments