Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులకు ఏప్రిల్10వ తేదీ వరకే వాక్సినేషన్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:31 IST)
విజయవాడ : ఆంధ్రా హాస్పిటల్స్‌లో లయన్స్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్, ఏపీయూడబ్లూజే సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న కోవిడ్ వాక్సిన్ ఈనెల 10 వతేదీ వరకూ మాత్రమే జరుగుతుందని ఏపీయూడబ్లూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్య దర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా తొలి డోస్ ను ఇపుడు వేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు ఇంతవరకూ ఎలాంటి డోస్ వేయించుకోని వారు వారి కుటుంబసభ్యులతో తప్పనిసరిగా ఈ తొలి కోవిడ్ వాక్సిన్ డోస్‌ను ఏప్రిల్ 10వ తేదీలోగా వేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments