Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణ్యక్షేత్రం వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (10:28 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణానిసిలో ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వారణాసి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొండా వప్రియ (50) అనే వ్యక్తి, తన భార్య లావణ్య (45), పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌ (23)లతో కలిసి కైలాశ భవన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నెల 3వ తేదీన వారు ఆ ధర్మశాలలో చేరారు. అయితే, గురువారం ఆ కుటుంబం అంతా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఘటనా స్థలంలో సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకునట్టు వారణాసి పోలీస్ కమిషనర్ అశోక్ ముథా జైన్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేకే తాము ఆత్మహత్యలకు పాల్పడినట్టు సూసైడ్ లేఖలో రాశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రిక కోసం తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments