Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:31 IST)
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్ర‌వారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.
 
ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు, శ్రీకృష్ణ‌స్వామివారిని ముఖ మండ‌పంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఉభ‌య‌దారులు ఉభ‌యాలు స‌మ‌ర్పించారు.
 
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, ఏఈవో దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ర‌మేష్ పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments