Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (08:41 IST)
అపోలో గ్రూపు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నుంచి తాను అనేక మంచి మంచి విషయాలు నేర్చుకున్నట్టు హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన వెల్లడించారు. ఆమె తాజాగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోగుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వారికి వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని, ఇది తమకు తమ తాతయ్య చెప్పిన అంశమని వెల్లడించారు. 
 
రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. వారి పట్ల గౌరవం చూపుతూ వైద్యం అందించాలి అని తాతయ్య నేర్పించారు. ఆయన మాటలే మాకు స్ఫూర్తి. తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లలో అపోలో ఉచిత అత్యవసర చికిత్సా సెంటర్లు ఏర్పాటు చేశాం. తాజాగా అపోలో ఉచిత కేర్ సెంటర్‌ను అయోధ్య రామ మందిరం వద్ద కూడా ఏర్పాటు చేశాం. ఈ అత్యవసర ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాం. మాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments