Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (08:41 IST)
అపోలో గ్రూపు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నుంచి తాను అనేక మంచి మంచి విషయాలు నేర్చుకున్నట్టు హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన వెల్లడించారు. ఆమె తాజాగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోగుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వారికి వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని, ఇది తమకు తమ తాతయ్య చెప్పిన అంశమని వెల్లడించారు. 
 
రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. వారి పట్ల గౌరవం చూపుతూ వైద్యం అందించాలి అని తాతయ్య నేర్పించారు. ఆయన మాటలే మాకు స్ఫూర్తి. తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లలో అపోలో ఉచిత అత్యవసర చికిత్సా సెంటర్లు ఏర్పాటు చేశాం. తాజాగా అపోలో ఉచిత కేర్ సెంటర్‌ను అయోధ్య రామ మందిరం వద్ద కూడా ఏర్పాటు చేశాం. ఈ అత్యవసర ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాం. మాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments