Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ భార్య ఇంట విషాదం.. తితిదే తొలి ఈవో ఇకలేరు...

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:47 IST)
మెగా కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెను ఎంతో అల్లాముద్దుగా చూసుకునే తాతయ్య కె. ఉమాపతి రావు ఇకలేరని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ఈ పోస్టులో ఆమె తన తాతయ్య గొప్పదనాన్ని వివరించారు. "ఆయన గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం ఉన్న వ్యక్తి అని తెలిపింది. తన తాతయ్యకు హాస్య చతురత కూడా ఎక్కువేనని ఆమె చెప్పింది. ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారని తెలిపింది. 
 
ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. 1928, జూన్‌ 15న పుట్టిన ఆయన  2020 మే 27న కన్నుమూశారని తెలిపింది. కాగా, ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు తొలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments