Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సాధన ఎంపీల వల్లే సాధ్యమైంది.. కేసీఆర్ చేసిందేమీ లేదు: ఉండవల్లి

తెలంగాణ సాధన కోసం చేసిందంతా తెలంగాణ ఎంపీలేనని.. 2009కి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ చేసిందేమీ లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయన్ని హైలైట్ చేశారన

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:29 IST)
తెలంగాణ సాధన కోసం చేసిందంతా తెలంగాణ ఎంపీలేనని.. 2009కి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ చేసిందేమీ లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయన్ని హైలైట్ చేశారని జైపాల్ రెడ్డి కూడా చెప్పారు. కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష ఏమిటో తమకు తెలుసని, ఎందుకు బయటపెట్టలేదంటే తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుతుందని జైపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పారని ఉండవల్లి వెల్లడించారు.
 
ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో విభజనకు ముందు జరిగిన విషయాలను ఉండవల్లి ప్రస్తావిస్తూ.. రాష్ట్ర విభజన వల్ల ఏపీకే లాభమని కేసీఆర్ నాడు చెప్పారని ఉండవల్లి తెలిపారు. ఇంకా విడిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర విభజన ఒక్కటే తన ఆశ అని అప్పుడు కేసీఆర్ చెప్పారు. అతను బాగా మాట్లాడతాడు, బాగా చెప్పుకొచ్చాడు. తాను కేసీఆర్‌తో ఏకీభవించి, వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డిగారికి చెప్పాను. కేసీఆర్, రాజశేఖరెడ్డిగారు ఏమి మాట్లాడుకున్నారో తనకు తెలియదని అరుణ్ కుమార్ తెలిపారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments