Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లేటు బిర్యానీ కోసం 42 బస్సులు తగులబెట్టిన యువతి.. ఎక్కడ?

ఇటీవల కర్నాటక రాజధాని బెంగుళూరులో 42 బస్సులను తగుబెట్టిన విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారనీ ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ఈ బస్సులను తగులబెట్టింది కర్నాటక ఆందోళనకారులు కాదనే విషయం

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:24 IST)
ఇటీవల కర్నాటక రాజధాని బెంగుళూరులో 42 బస్సులను తగుబెట్టిన విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారనీ ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ఈ బస్సులను తగులబెట్టింది కర్నాటక ఆందోళనకారులు కాదనే విషయం తేటతెల్లమైంది. 
 
బెంగళూరుకు చెందిన సి.భాగ్య అనే 22 ఏళ్ల యువతి కేవలం ప్లేటు మటన్ బిర్యానీ, వంద రూపాయల నగదు కోసమే రంగంలోకి దిగి 42 బస్సులను దహనం చేసిందని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు నిర్ధారించారు. నిందితురాలైన భాగ్య కేపీఎన్ గ్యారేజీ సమీపంలోని గిరినగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
రోజూ వారీ కూలీ అయిన భాగ్య పనికెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కావేరి జలవివాదంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటే బిర్యానీతోపాటు వందరూపాయలు ఇస్తారని భాగ్య వెళ్లిందని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు. భాగ్యతో పాటు మరో 11 మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments