Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పిలుపు... వైకాపాలోకి ఉండవల్లి?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (09:41 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయనేత ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపా తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ‌లో చేరబోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. కానీ ఆయన తటస్థంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీలో చేరాల్సిందిగా పలువురు ద్వారా వైకాపా అధినేత జగన్ రాయబారాలు పంపారు. 
 
ఈ విష‌యంపై  వైసీపీ వర్గాలు అవున‌ని స‌మాధానం ఇవ్వ‌కున్నా మౌనం అంగీకార‌మ‌నుకోమ‌ని చెపుతుండ‌టం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మంచి వ్యూహ‌క‌ర్త‌గా పేరున్న ఉండ‌వ‌ల్లి పార్టీలోకి తీసుకువ‌స్తే గుర్తింపు గౌర‌వం ఇస్తామ‌ని తెల్ప‌డంతో ఉండ‌వ‌ల్లి కూడా సై అన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లో ఆయ‌న వైసీపి తీర్ధం పుచ్చుకునే ఆస్కారం ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments