Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫంక్షన్‌కు వెళ్లిన పాపం.. సాంబారులో పడి పాప మృతి

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:35 IST)
sambar
పుట్టిన రోజు ఫంక్షన్‌కు వెళ్లిన పాపం.. ఆ పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సాంబారులో పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా విసన్నపేట దళితవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  బంధువుల ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్‌కు పాపను తీసుకెళ్లారు తల్లిదండ్రులు. 
 
ఫంక్షన్ జరుగుతుండగా ఉన్నట్టుండి కుర్చీలో నుంచి వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో పడిపోయింది చిన్నారి. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments