Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారం వ్యవధిలో ఇద్దరు ట్రిపుల్ ఐటీ ల్యాబ్ అసిస్టెంట్లు కరోనాతో మృతి: శెలవులు ప్రకటించని అధికారులు

Webdunia
గురువారం, 6 మే 2021 (17:58 IST)
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. లాబ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు(36) ఏలూరులో చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందారు. ఇతనికి భార్య ఒక బాబు (9),  పాప(4) వున్నారు.
 
ట్రిపుల్ ఐటీలో మరికొంత మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. 
ట్రిపుల్ ఐటీలో కరోనా నేపధ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మరియు విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు. 
 
వారం వ్యవధిలో ఇద్దరు లాబ్ అసిస్టెంట్లు మృతి చెందారు. మరికొంత మంది సిబ్బందికి పాజిటివ్ రాగా కనీసం శెలవలు కూడా ప్రకటించడంలేదు ట్రిపుల్ ఐటీ అధికారులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments