వారం వ్యవధిలో ఇద్దరు ట్రిపుల్ ఐటీ ల్యాబ్ అసిస్టెంట్లు కరోనాతో మృతి: శెలవులు ప్రకటించని అధికారులు

Webdunia
గురువారం, 6 మే 2021 (17:58 IST)
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. లాబ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు(36) ఏలూరులో చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందారు. ఇతనికి భార్య ఒక బాబు (9),  పాప(4) వున్నారు.
 
ట్రిపుల్ ఐటీలో మరికొంత మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. 
ట్రిపుల్ ఐటీలో కరోనా నేపధ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మరియు విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు. 
 
వారం వ్యవధిలో ఇద్దరు లాబ్ అసిస్టెంట్లు మృతి చెందారు. మరికొంత మంది సిబ్బందికి పాజిటివ్ రాగా కనీసం శెలవలు కూడా ప్రకటించడంలేదు ట్రిపుల్ ఐటీ అధికారులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments