Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ప్రేమ పేరుతో మోసగించి ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం

నెల్లూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు ప్రేమ పేరుతో మోసపోయి అత్యాచారానికి గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (12:32 IST)
నెల్లూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు ప్రేమ పేరుతో మోసపోయి అత్యాచారానికి గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరిని స్కూలు యూనిఫాం ధరించిన మరో ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మోసం చేశారు. 
 
ఈ సమయంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు యువకులతో కలిసి విద్యా ర్థినులపై అత్యాచారం చేసినట్లు అక్కడి పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. సంఘటన స్థలంలో టిఫిన్ బాక్స్‌, స్ఫూన్ పడి ఉన్నాయి. వీరి మధ్య పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, ఈ విషయం బయటికి రాకుండా సదరు కళాశాల యాజమాన్యం బాధిత విద్యార్థినులకు రూ.5 లక్షల పరిహారం అందజేయడంతో పాటు వారికి చికిత్స చేయిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments