Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు... లైవ్‌లో పొడిచేశాడు....

ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురం

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:48 IST)
ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురంకు చెందిన జానకిరామిరెడ్డితో తరచూ గొడవ పడుతుండేవారు. అది కూడా ఒకే అమ్మాయిని ఇద్దరూ కలిసి ప్రేమించిన వ్యవహారంలో. 
 
అయితే ఈ గొడవను సెటిల్ చేసుకుందామని చెప్పి జానకిరామిరెడ్డి  వంశీరాయల్‌ను విమానాశ్రయం సమీపంలోని ఒక వెంచర్ వద్దకు రమ్మన్నాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. ఒకవైపు స్నేహితులు సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగానే పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో జానకిరామారెడ్డితో దాడి చేసి మెడపై పొడిచిన వంశీ అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
తీవ్రంగా గాయపడిన జానకిరామారెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను మరణించాడు. పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ మర్డర్ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments