Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (13:43 IST)
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాముల‌లంక గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. 
 
గ్రామానికి చెందిన పాముల విజయాంభ (57), పాముల చిరంజీవి (36) మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
 
పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments