Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (13:43 IST)
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాముల‌లంక గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. 
 
గ్రామానికి చెందిన పాముల విజయాంభ (57), పాముల చిరంజీవి (36) మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
 
పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments