Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై - ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను రిలీజ్ చేసిన టిటిడి

Webdunia
శనివారం, 21 మే 2022 (12:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జూలై, ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను రిలీజ్ జేసింది. రోజుకు 25 వేల చొప్పున ఈ టిక్కెట్లను కేటాయించింది. జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనలాను రద్దు చేసింది. ఈ ప్రత్యేక దర్శన టిక్కెట్ల ధర రూ.300గా నిర్ణయించింది. ఈ టిక్కెట్లను టిటిడి ఆన్‌లైన్ పోర్టల్‌లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది. రోజుకు 25 వేల చొప్పున ఆన్‌లైన్‌లో ఉంచింది. 
 
మరోవైపు, టిటిడి మరో కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూలై 15వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments