Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై - ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను రిలీజ్ చేసిన టిటిడి

Webdunia
శనివారం, 21 మే 2022 (12:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జూలై, ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను రిలీజ్ జేసింది. రోజుకు 25 వేల చొప్పున ఈ టిక్కెట్లను కేటాయించింది. జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనలాను రద్దు చేసింది. ఈ ప్రత్యేక దర్శన టిక్కెట్ల ధర రూ.300గా నిర్ణయించింది. ఈ టిక్కెట్లను టిటిడి ఆన్‌లైన్ పోర్టల్‌లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది. రోజుకు 25 వేల చొప్పున ఆన్‌లైన్‌లో ఉంచింది. 
 
మరోవైపు, టిటిడి మరో కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూలై 15వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments