Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వాళ్లు తిరుమలకు రావొద్దు : తితిదే అధికారులు

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (10:31 IST)
రద్దీ రోజుల్లో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు తిరుమల కొండపైకి రావొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్త చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ కారణంగా భక్తులు భారీగా తరలివస్తారని, దీంతో తిరుమలో రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ప్రణాళికాబద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకుని తిరుమలకు రావాలని తితిదే అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments