Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వాళ్లు తిరుమలకు రావొద్దు : తితిదే అధికారులు

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (10:31 IST)
రద్దీ రోజుల్లో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు తిరుమల కొండపైకి రావొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్త చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ కారణంగా భక్తులు భారీగా తరలివస్తారని, దీంతో తిరుమలో రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ప్రణాళికాబద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకుని తిరుమలకు రావాలని తితిదే అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments