Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వాళ్లు తిరుమలకు రావొద్దు : తితిదే అధికారులు

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (10:31 IST)
రద్దీ రోజుల్లో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు తిరుమల కొండపైకి రావొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్త చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ కారణంగా భక్తులు భారీగా తరలివస్తారని, దీంతో తిరుమలో రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ప్రణాళికాబద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకుని తిరుమలకు రావాలని తితిదే అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments