కారులో టిటిడి పాలకమండలి సభ్యుడి కోటి రూపాయలు... డబ్బుతో డ్రైవర్ పరార్..?

ఒకటి రెండు కాదు కోటి రూపాయలు. డ్రైవర్ పైన నమ్మకంతో డబ్బును కారులోనే ఉంచారు. అయితే నమ్మిన వ్యక్తే కోటి రూపాయలతో ఉడాయించాడు. రెండు సంవత్సరాల పాటు నమ్మకంగా పనిచేసి చివరకు యజమానికే టోకరా వేశాడు. టిటిడి పాలకమండలి సభ్యుడు మేడా రామక్రిష్ణారెడ్డి కారు డ్రైవర

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (16:03 IST)
ఒకటి రెండు కాదు కోటి రూపాయలు. డ్రైవర్ పైన నమ్మకంతో డబ్బును కారులోనే ఉంచారు. అయితే నమ్మిన వ్యక్తే కోటి రూపాయలతో ఉడాయించాడు. రెండు సంవత్సరాల పాటు నమ్మకంగా పనిచేసి చివరకు యజమానికే టోకరా వేశాడు. టిటిడి పాలకమండలి సభ్యుడు మేడా రామక్రిష్ణారెడ్డి కారు డ్రైవర్ మల్లిఖార్జున్ కోటి రూపాయలతో పరారయ్యాడు. 
 
రామక్రిష్ణారెడ్డి కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాడు. ఆ పనికి సంబంధించిన రెండు బ్యాగులలో కోటిరూపాయల డబ్బును తీసుకుని కారులో కర్నూలుకు వచ్చారు. చీకటి కావడంతో అక్కడో గదిని అద్దెకు తీసుకున్నారు. డ్రైవర్ కారులోనే పడుకున్నాడు. డబ్బును కూడా కారులో ఉంచేశారు. అయితే తెల్లవారుజామున వచ్చి చూసేసరికి డబ్బు సంచులు లేవు. కారు మాత్రం పార్కింగ్ ప్రాంతంలో ఉంది. దీంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
డ్రైవర్ మల్లిఖార్జున్‌కు ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments