నేడు టిటిడి పాలకమండలి సమావేశం... రమణదీక్షితుల వ్యవహారం ఎలా డీల్ చేస్తారో ?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈ రోజు సమావేశం కానుంది. ఇటీవలి చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు, రమణదీక్షితులు వ్యవహారం, ఆరోపణలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (14:13 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈ రోజు సమావేశం కానుంది. ఇటీవలి చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు, రమణదీక్షితులు వ్యవహారం, ఆరోపణలు తదితర అంశాలపై చర్చించనున్నారు. 
 
ఆలయ పవిత్రత దెబ్బతినకుండా విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై చర్చించే అవకాశం ఉంది. అయితే టీటీడీ వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలపై తనపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నిన్న రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... తనపై ఆరోపణలు చేస్తున్నవారు కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. దీనిపై టీటీడీ పాలక మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments