Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఎంచక్కా లాగించేశారు.. డబ్బులడిగితే.. తుపాకీతో..?

హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుం

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (13:42 IST)
హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌‍లో బిర్యానీ లాగించిన కస్టమర్ల వద్ద ప్లేట్‌ బిర్యానీ ఖరీదు రూ.190 ఇవ్వాలని హోటల్‌ యజమాని అడిగాడు. ఈ విషయంపై వాగ్వాదం తలెత్తింది. దీంతో నలుగురు కస్టమర్లలో ఒకరు తుపాకీతో యజమాని సంజయ్‌ని కాల్చి పరారైనారు. ఈ ఘటనలో గాయపడిన సంజయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మహమ్మద్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments