Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం: 56 అంశాలపై చర్చ

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (09:59 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే జీ. ఎన్.సి, ఏఎన్సీ, హెచ్.వీ.సి, మొదటి, రెండు, మూడవ సత్రాల్లో 25 లీటర్ల గీజర్ల ఏర్పాట్లపై తగిన నిర్ణయం తీసుకోనున్నారు. 
 
అంతేగాకుండా సుమారు 55 అంశాలను చర్చించి పాలకమండలి  పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రసాదాల తయారీలో ముడి సరుకుల కొనుగోళ్లకు ఆమోదం తెలపనున్నారు. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎస్బీఐకి మార్చే అంశంపై కూడా ఇవాళ చర్చించనున్నారు.
 
తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేండ్ల‌ లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలపనుంది. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ స‌మావేశంలో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments