Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం: 56 అంశాలపై చర్చ

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (09:59 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే జీ. ఎన్.సి, ఏఎన్సీ, హెచ్.వీ.సి, మొదటి, రెండు, మూడవ సత్రాల్లో 25 లీటర్ల గీజర్ల ఏర్పాట్లపై తగిన నిర్ణయం తీసుకోనున్నారు. 
 
అంతేగాకుండా సుమారు 55 అంశాలను చర్చించి పాలకమండలి  పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రసాదాల తయారీలో ముడి సరుకుల కొనుగోళ్లకు ఆమోదం తెలపనున్నారు. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎస్బీఐకి మార్చే అంశంపై కూడా ఇవాళ చర్చించనున్నారు.
 
తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేండ్ల‌ లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలపనుంది. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ స‌మావేశంలో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments