Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందును తితిదే పంపిణీ చేయదు: వైవీ సుబ్బారెడ్డి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (19:03 IST)
ఆనందయ్య నాటు మందును తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేయదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''కేంద్ర ఆయుష్ శాఖ ఇచ్చిన రిపోర్టులో ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదు అని చెప్పింది.

పైగా ఈ మందుతో కోవిడ్ తగ్గుతుంది అని ఎక్కడా చెప్పలేదు. వాడద్దని కూడా చెప్పలేదు. ప్రజల ఇష్టానికి వదిలేశారు. ఆయుర్వేదం కాదు కనుక మందు తయారీ పంపిణీ నిర్ణయం టీటీడీ ఆయుర్వేద కాలేజి విరమించుకుంది.
 
టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చెయ్యాలని మొదట్లో భావించాం. ప్రస్తుతానికి పంపిణీ ఆలోచన లేదు. 
భవిష్యత్తులో రిపోర్టులు మెరుగ్గా వస్తే అప్పుడు పరిశీలిస్తాం.'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments