Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆదాయం రూ.5 కోట్ల ఆదాయం.. తప్పిన ముప్పు

Webdunia
బుధవారం, 13 జులై 2022 (12:00 IST)
కలియుగ వైకుంఠదైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు నిండిపోయివున్నాయి. వీరికి పది గంటలపాటు దర్శన సమయం పడుతుందని తితిదే వర్గాలు వెల్లడించాయి. 
 
మంగళవారం తిరుమల శ్రీవారిని 74212 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే, హుండీ ఆదాయం రూ.5.05 కోట్ల మేరకు వచ్చింది. మరోవైపు, తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. 
 
తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద శ్రీవారి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఓ కారుకు ఆకస్మికంగా మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు శ్రీవారి భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుంచి వేలూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments