Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆదాయం రూ.5 కోట్ల ఆదాయం.. తప్పిన ముప్పు

Webdunia
బుధవారం, 13 జులై 2022 (12:00 IST)
కలియుగ వైకుంఠదైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు నిండిపోయివున్నాయి. వీరికి పది గంటలపాటు దర్శన సమయం పడుతుందని తితిదే వర్గాలు వెల్లడించాయి. 
 
మంగళవారం తిరుమల శ్రీవారిని 74212 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే, హుండీ ఆదాయం రూ.5.05 కోట్ల మేరకు వచ్చింది. మరోవైపు, తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. 
 
తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద శ్రీవారి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఓ కారుకు ఆకస్మికంగా మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు శ్రీవారి భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుంచి వేలూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments