చంద్రబాబు.. ఇది కూడా రాజకీయమేనా? టిటిడి ఛైర్మన్..?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (21:08 IST)
టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి టిడిపి అధినేతపై మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతిదీ రాజకీయమా అంటూ ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశి దర్సనం ప్రారంభం కాకముందే విమర్సలు చేయడం సరైంది కాదన్నారు. టోకెన్లు ఇవ్వలేని భక్తులపై లాఠీఛార్జ్ చేశామని బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
 
టోకెన్లు లేకుండా తిరుపతికి రావద్దని స్థానికేతరులకు విజ్ఙప్తి చేశాం. అయినా సరే చాలామంది వచ్చేశారు. ముఖ్యంగా గోవిందమాల భక్తులు అలిపిరి ముందే కూర్చుని గోవిందనామస్మరణలు చేశారు. పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బంది సానుకూలంగా వారిని అక్కడి నుంచి పంపించేశారు.
 
అంతేగానీ ఏ ఒక్కభక్తుడిపైనా లాఠీఛార్జ్ చేయలేదు. చేయము కూడా. తిరుమల వ్యవహారంలోను చంద్రబాబు రాజకీయాలు చేయడం సరైంది కాదు. దీన్ని ఇప్పటికైనా మానుకోవాలన్నారు టిటిడి ఛైర్మన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments