Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు.. ఇది కూడా రాజకీయమేనా? టిటిడి ఛైర్మన్..?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (21:08 IST)
టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి టిడిపి అధినేతపై మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతిదీ రాజకీయమా అంటూ ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశి దర్సనం ప్రారంభం కాకముందే విమర్సలు చేయడం సరైంది కాదన్నారు. టోకెన్లు ఇవ్వలేని భక్తులపై లాఠీఛార్జ్ చేశామని బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
 
టోకెన్లు లేకుండా తిరుపతికి రావద్దని స్థానికేతరులకు విజ్ఙప్తి చేశాం. అయినా సరే చాలామంది వచ్చేశారు. ముఖ్యంగా గోవిందమాల భక్తులు అలిపిరి ముందే కూర్చుని గోవిందనామస్మరణలు చేశారు. పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బంది సానుకూలంగా వారిని అక్కడి నుంచి పంపించేశారు.
 
అంతేగానీ ఏ ఒక్కభక్తుడిపైనా లాఠీఛార్జ్ చేయలేదు. చేయము కూడా. తిరుమల వ్యవహారంలోను చంద్రబాబు రాజకీయాలు చేయడం సరైంది కాదు. దీన్ని ఇప్పటికైనా మానుకోవాలన్నారు టిటిడి ఛైర్మన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments