Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ సహాయాన్ని కొనసాగించాలి: సీపీఐ

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (16:17 IST)
గతంలో ప్రకటించినట్లుగా టీటీడీ సహాయాలు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు.

లేఖలోని వివరాలు.. ''కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున ఇస్తామని, పలు ప్రాంతాల్లో ఆహార సదుపాయాలను కల్పిస్తామని ఇటీవల టిటిడి ప్రకటించింది.

(నిన్న) గురువారం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా కడుపునిండా తిండి లేక, నిలువ నీడ లేక పేదలు, వలస కూలీలు, సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.

ఏ మతానికి చెందిన దేవుడైన ప్రజాహితం కోరిన వారే. తక్షణం గతంలో ప్రకటించిన విధంగా 13 జిల్లాలకు జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున నిధులు విడుదల చేయగలరు.

పలుచోట్ల టిటిడి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించగలరు '' అని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments