Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:03 IST)
తిరుపతిలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి పట్టణంలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం (ఆర్చి) ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. 
 
స్థానిక రిలయన్స్ మార్ట్ వద్ద దీన్ని ఏర్పాటు చేయగా, అది కూలిపోయింది. ఈ ప్రమాదం రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఒక వ్యక్తి గాయపడ్డాడు. భారీ లోడుతో వచ్చిన లారీ ఒకటి ఆర్చిని తగలడంతో అది కూలిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కూలిపోయిన ఆర్చిని శిథిలాలను తొలగించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments