Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను... నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ: కేకే అసహనం

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (12:52 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ కోసిన మీడియా ప్రతినిధిపై కేకే అసహనం వ్యక్తం చేశారు. 
 
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిధిలోని దండుమైలారం గ్రామంలో 50 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని చెప్పారు. ఆ భూముల పత్రాలన్నీ చూసిన తరువాతే తాము కొనుగోలు చేశామని అన్నారు. అందుకు సంబంధించిన పత్రాలన్నీ చూసిన తరువాత, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు.
 
అయితే గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా? అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ... బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో.... 'నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments