Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీయులను గొంతుకోసి హత్య చేసిన ఐసిస్ ఉగ్రవాదులు... డ్రాగన్ కంట్రీ కన్నెర్ర

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (12:46 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది. 
 
గత నెలలో బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు చైనా టీచర్లను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. తాజాగా వారిని పాకిస్థాన్‌ గడ్డపై ఐసిస్ ఉగ్రవాదులు హతమార్చినట్టు అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
 
'ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు ఇద్దరు చైనీయులను చంపేశారు' అని అమాఖ్ పేర్కొంది. అయితే ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాన్ని అధికారులు తెలుసుకునే పనిలో ఉన్నట్టు బెలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు.

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments