Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీయులను గొంతుకోసి హత్య చేసిన ఐసిస్ ఉగ్రవాదులు... డ్రాగన్ కంట్రీ కన్నెర్ర

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (12:46 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది. 
 
గత నెలలో బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు చైనా టీచర్లను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. తాజాగా వారిని పాకిస్థాన్‌ గడ్డపై ఐసిస్ ఉగ్రవాదులు హతమార్చినట్టు అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
 
'ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు ఇద్దరు చైనీయులను చంపేశారు' అని అమాఖ్ పేర్కొంది. అయితే ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాన్ని అధికారులు తెలుసుకునే పనిలో ఉన్నట్టు బెలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments