Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీయులను గొంతుకోసి హత్య చేసిన ఐసిస్ ఉగ్రవాదులు... డ్రాగన్ కంట్రీ కన్నెర్ర

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (12:46 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది. 
 
గత నెలలో బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు చైనా టీచర్లను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. తాజాగా వారిని పాకిస్థాన్‌ గడ్డపై ఐసిస్ ఉగ్రవాదులు హతమార్చినట్టు అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
 
'ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు ఇద్దరు చైనీయులను చంపేశారు' అని అమాఖ్ పేర్కొంది. అయితే ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాన్ని అధికారులు తెలుసుకునే పనిలో ఉన్నట్టు బెలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments