Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరి గంగమ్మ గుడివద్ద 58 యేళ్ల హిజ్రాపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత, పులివెందులు శాసనసభ్యుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డకు చెందిన కొందరు కామాంధులు ఓ హిజ్రాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి వయసు 58 యేళ్లు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పులివెందులకు చెందిన చక్రధర్, చలపతి, బాలగంగిరెడ్డి, గురు ప్రసాద్, కుమార్, బ్రహ్మయ్య, జయచంద్రశేఖర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి తరుణ్, బాబావల్లి, ప్రైవేటు స్కూల్ టీచర్ సురేంద్ర, షాకీర్, సుభాష్ అనే వేరు ఓ పంచాయతీ విషయంలో రెండు వాహనాల్లో సత్యసాయి జిల్లాలోని రాగన్నగారిపల్లెకు వెళ్లారు. 
 
అక్కడ పని ముగించుకుని తిరిగి పులివెందులకు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో కదిరి రహదారిలోని గంగమ్మ గుడి వద్ద ఉన్న హిజ్రాల్లో తొలుత ఒక హిజ్రాపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత హిజ్రా దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కదిరి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న నిందితుల్లో 8 మంందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. కేసు విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments