Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో గణేష్ నిమజ్జనం.. ముగ్గురు యువకులు గల్లంతు

సెల్వి
సోమవారం, 9 సెప్టెంబరు 2024 (19:06 IST)
బంగాళాఖాతంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ముగ్గురు యువకులు గల్లంతైన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన వాకలపూడి మండలం తూపిలిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో నాయుడుపేటకు చెందిన మునిరాజా, ఫైజ్ ఉన్నారు. 
 
మూడో యువకుడి వివరాలు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తుల కోసం డైవర్లు వెతుకుతూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments