Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత‌ల‌పై విజ‌య‌వాడ‌లో కేసులు న‌మోదు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:29 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితల‌పై విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. వారు ట్రాఫిక్‌ అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 34, 186, 269 సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు అయింది.
 
గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చేందుకు టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. హైద‌రాబాదు నుంచి విజ‌యవాడ ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చిన లోకేష్ ను అక్క‌డే పోలీసులు అడ్డుకున్నారు. న‌ర‌స‌రావుపేట‌కు వెళ్ళేందుకు అనుమ‌తి లేద‌ని ఆరెస్ట్ చేసి, తాడేప‌ల్లిలోని లోకేష్ నివాసానికి త‌ర‌లించారు. ఈ యాత్ర‌లో తాను పాల్గొనేందుకు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ట్రాఫిక్ వ‌ల‌యాన్ని ఛేదించి, న‌ర‌స‌రావుపేట‌కు ప్ర‌యాణం అయినందుకు ఆమె పైనా కేసు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments