Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్‌ - రెండు ముక్కలైంది..

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:46 IST)
తిరుపతి జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెర్సిడెజ్ బెంజ్ కారును ఓ ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. భూమిపై నూకలు మిగిలివుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అలాగే, బెంజ్ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతినంగా ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. 
 
ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, కారులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ట్రాక్టర్ కంటే మెర్సీడెజ్ బెంజ్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందనే విషయం ఈ ప్రమాదం ద్వారా నిరూపితమైందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments