Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్‌ - రెండు ముక్కలైంది..

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:46 IST)
తిరుపతి జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెర్సిడెజ్ బెంజ్ కారును ఓ ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. భూమిపై నూకలు మిగిలివుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అలాగే, బెంజ్ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతినంగా ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. 
 
ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, కారులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ట్రాక్టర్ కంటే మెర్సీడెజ్ బెంజ్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందనే విషయం ఈ ప్రమాదం ద్వారా నిరూపితమైందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments