Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో టమోటా ధర ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:23 IST)
నాలుగైదు రూపాయలకే కిలో టమోటా దొరికే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు దాని ధర ఆకాశానికి చేరుకుంది. జిల్లాలోని మార్కెట్లలో టమోటా ధరలు అమాంతం పెరిగాయి.

బుధ, గురువారాల వరకు కిలో రూ.30నుంచి రూ.45 వరకు పలికిన టమోటాలు ఏకంగా రూ. 70కు చేరాయి. మదనపల్లె మార్కెట్‌లో 30కిలోల బాక్సు ధర రూ. 2వేలు పలికింది.

గుర్రంకొండలోనూ రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు అమ్ముడుపోయాయి. కలకడలో 15కిలోల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యికి పైగా పలికింది. ఇక రీటైల్‌ మార్కెట్లలో కొండెక్కాయి.

పీలేరులోని రీటైల్‌ మార్కెట్‌లో శనివారం కిలో టమోటాలు రూ.75 పలికాయి. కలికిరిలో రూ. 65, వాల్మీకిపురంలో రూ. 60, కలకడలో రూ. 70 పలికింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments