చిత్తూరు జిల్లాలో టమోటా ధర ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:23 IST)
నాలుగైదు రూపాయలకే కిలో టమోటా దొరికే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు దాని ధర ఆకాశానికి చేరుకుంది. జిల్లాలోని మార్కెట్లలో టమోటా ధరలు అమాంతం పెరిగాయి.

బుధ, గురువారాల వరకు కిలో రూ.30నుంచి రూ.45 వరకు పలికిన టమోటాలు ఏకంగా రూ. 70కు చేరాయి. మదనపల్లె మార్కెట్‌లో 30కిలోల బాక్సు ధర రూ. 2వేలు పలికింది.

గుర్రంకొండలోనూ రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు అమ్ముడుపోయాయి. కలకడలో 15కిలోల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యికి పైగా పలికింది. ఇక రీటైల్‌ మార్కెట్లలో కొండెక్కాయి.

పీలేరులోని రీటైల్‌ మార్కెట్‌లో శనివారం కిలో టమోటాలు రూ.75 పలికాయి. కలికిరిలో రూ. 65, వాల్మీకిపురంలో రూ. 60, కలకడలో రూ. 70 పలికింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments