Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 రోజుల్లో 40 వేల టమాటా బాక్సులు అమ్మాడు.. రూ.4 కోట్లు సంపాదించాడు..

Webdunia
సోమవారం, 31 జులై 2023 (15:13 IST)
టమోటా ధరల పెరుగుదల కొంతమంది రైతులకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. పెరిగిన టమోటా ధరలు లక్షాధికారులను చేస్తుంది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి. టమోటా రైతు అయిన ఇతనికి 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో గత ఏప్రిల్ మొదటి వారంలో టమోటాను సాగుచేశాడు. 
 
జూన్ నెలాఖరుకు చంద్రమౌళి భూమిలో మొక్కలు నిండాయి. వాటిని కోసుకుని సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించాడు. 
 
15 కిలోల టమాటా ఉన్న పెట్టెను రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయించాడు. ఇలా 45 రోజుల్లో 40 వేల టమాట బాక్సులు అమ్మేశాడు. దీని ద్వారా చంద్రమౌళి రూ.4 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు హ్యాపీ మ్యాన్‌గా మారిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments