Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 రోజుల్లో 40 వేల టమాటా బాక్సులు అమ్మాడు.. రూ.4 కోట్లు సంపాదించాడు..

Webdunia
సోమవారం, 31 జులై 2023 (15:13 IST)
టమోటా ధరల పెరుగుదల కొంతమంది రైతులకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. పెరిగిన టమోటా ధరలు లక్షాధికారులను చేస్తుంది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి. టమోటా రైతు అయిన ఇతనికి 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో గత ఏప్రిల్ మొదటి వారంలో టమోటాను సాగుచేశాడు. 
 
జూన్ నెలాఖరుకు చంద్రమౌళి భూమిలో మొక్కలు నిండాయి. వాటిని కోసుకుని సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించాడు. 
 
15 కిలోల టమాటా ఉన్న పెట్టెను రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయించాడు. ఇలా 45 రోజుల్లో 40 వేల టమాట బాక్సులు అమ్మేశాడు. దీని ద్వారా చంద్రమౌళి రూ.4 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు హ్యాపీ మ్యాన్‌గా మారిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments