Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు కాళ్ళు మొక్కాలని వుంది.. ఆ బుల్లెట్లు దాచుకోవాలని వుంది..

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:13 IST)
గ‌త నెల 27న పశువైద్యురాలు దిశ‌ని అత్యాచారం చేసి అనంత‌రం హ‌త్య చేసిన న‌లుగురు నిందితులు ఆరిఫ్‌, శివ‌, న‌వీన్, చెన్న‌కేశ‌వులు పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో భాగంగా చ‌టాన్ ప‌ల్లి ఘ‌ట‌నా స్థ‌లానికి నిందితుల‌ని తీసుకురాగా, వారు ఎదురు దాడి చేయ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశామని పోలీసులు చెపుతున్నారు. 
 
అయితే ఈ ఎన్‌కౌంట‌ర్‌పై దిశ త‌ల్లిదండ్రుల‌తో పాటు యావత్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. సినీ సెల‌బ్రిటీలు జూనియ‌ర్ ఎన్టీఆర్, నాగార్జున‌, స్మిత‌, మంచు మ‌నోజ్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. న్యాయం జ‌రిగింది. దిశ ఆత్మకి శాంతి చేకూరుతుంది అని అంటున్నారు. 
 
ముఖ్యంగా, మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
'ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది.
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!' అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments