Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పంచాయతీ'పై మరికొద్ది సేపట్లో తీర్పు.. హైకోర్టు ఏం చెబుతుందో?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:00 IST)
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు వెలువరించనుంది.

ఉదయం 10.30 గంటలకు హైకోర్టు సిజె జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఎస్‌ఇసి పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌ వాదనలు వినింది.

అనంతరం ఈ నెల 18న తీర్పు రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments