Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఒంగోలుకు టీడీపీ అధినేత చంద్రబాబు - ఘన స్వాగతానికి ఏర్పాట్లు

Webdunia
గురువారం, 26 మే 2022 (09:19 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఒంగోలుకు చేరుకోనున్నారు. ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మహానాడు ప్రారంభమయ్యే శుక్రవారం ఒంగోలుకు వస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన ఒక్క రోజు ముందుగానే ఒంగోలుకు చేరుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే, మహానాడు జరిగే ప్రాంగణం అయిన మండవవారిపాలె పొలాల్లో వారం రోజులుగా ముమ్మంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు మహానాడు ఏర్పాట్లు ఓ కొలిక్కిరాగా ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్ళు, రహదారులు, పాత బైపాస్ రోడ్డు ప్రాంతాలు టీడీపీ తోరణాలు, జెండాలు, నేతల ఫ్లెక్సీలు, హోర్డింగులతో నిండిపోయాయి. 
 
అలాగే, మహానాడు ప్రాంగణంలో ప్రతినిధుల సభ, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తుండగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం ఒంగోలు చేరుకున్నారు. రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి మహానాడు ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments