Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కోదండరాం దీక్ష .. ఎందుకోసం?

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పక్కనబెట్టారు. ఆ తర్వాత అపుడపుడు కేసీఆర్ సర్కారు పనిత

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (11:19 IST)
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పక్కనబెట్టారు. ఆ తర్వాత అపుడపుడు కేసీఆర్ సర్కారు పనితీరును కోదండరాం తప్పుబడుతూ వస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జేఏసీ చైర్మన్ కోదండరామ్ తొలిసారిగా దీక్షను చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపిస్తూ, ఆదివారం 10 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని ఇందిరా పార్కు వద్ద 'రైతు దీక్ష' చేపట్టారు. 
 
ఆయనతో పాటు పలు రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు పాల్గొనడం, పెద్ద ఎత్తున పోలీసులను ఈ ప్రాంతంలో మోహరించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments