Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా దివాళాకోరు ఆటతీరుకి మా సోదరుడు గుండెపోటుతో మరణించాడు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (16:14 IST)
టీమిండియా దివాళాకోరు ఆటతీరుతో తమ సోదరుడు గుండెపోటుతో చనిపోయాడని తిరుపతిలో ఓ అన్నయ్య ఆవేదన వ్యక్తం చేసాడు. నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆటను చూస్తూ తన తమ్ముడు కుర్చీలో కూర్చుని వుండగానే... ఒరిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతి పరిధిలోని జ్యోతికుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకిస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ దారుణంగా వుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఐతే ఫీల్డింగులో రాణిస్తారులే అనుకుని మ్యాచుని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 3 వికెట్లో పోగొట్టుకోవడంతో ఆనందంలో నిండాడు. ఐతే ఆ తర్వాత క్రమంగా భారత్ ఓటమి అంచులకు చేరడంతో దాన్ని జీర్ణించుకోలేని జ్యోతి కుమార్ గుండె పోటుకి గురయ్యాడు. కాళ్లూ చేతులు చల్లబడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments