టీమిండియా దివాళాకోరు ఆటతీరుకి మా సోదరుడు గుండెపోటుతో మరణించాడు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (16:14 IST)
టీమిండియా దివాళాకోరు ఆటతీరుతో తమ సోదరుడు గుండెపోటుతో చనిపోయాడని తిరుపతిలో ఓ అన్నయ్య ఆవేదన వ్యక్తం చేసాడు. నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆటను చూస్తూ తన తమ్ముడు కుర్చీలో కూర్చుని వుండగానే... ఒరిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతి పరిధిలోని జ్యోతికుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకిస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ దారుణంగా వుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఐతే ఫీల్డింగులో రాణిస్తారులే అనుకుని మ్యాచుని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 3 వికెట్లో పోగొట్టుకోవడంతో ఆనందంలో నిండాడు. ఐతే ఆ తర్వాత క్రమంగా భారత్ ఓటమి అంచులకు చేరడంతో దాన్ని జీర్ణించుకోలేని జ్యోతి కుమార్ గుండె పోటుకి గురయ్యాడు. కాళ్లూ చేతులు చల్లబడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments