Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (20:04 IST)
తిరుపతి శ్రీవారి లడ్డూలో చేప నూనె, బీఫ్ టాలో, పంది కొవ్వును వినియోగించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన టెస్టు నిమిత్తం ల్యాబ్‌కు పంపించగా, ఈ నెల 17వ తేదీన నివేదిక అందజేసింది. 
 
ఈ నివేదికలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గంజలు, చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు వినియోగించినట్టు నివేదికలో పేర్కొంది. నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యతను పాటించలేదని స్పష్టం చేసింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి వాడారాని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి కూడా ఆధారాలతో సహా నిరూపించిన విషయం తెల్సిందే. 
 
శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో వైకాపా ప్రభుత్వం జంతువుల కొవ్వును వినియోగించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గంలో ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments