శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (20:04 IST)
తిరుపతి శ్రీవారి లడ్డూలో చేప నూనె, బీఫ్ టాలో, పంది కొవ్వును వినియోగించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన టెస్టు నిమిత్తం ల్యాబ్‌కు పంపించగా, ఈ నెల 17వ తేదీన నివేదిక అందజేసింది. 
 
ఈ నివేదికలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గంజలు, చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు వినియోగించినట్టు నివేదికలో పేర్కొంది. నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యతను పాటించలేదని స్పష్టం చేసింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి వాడారాని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి కూడా ఆధారాలతో సహా నిరూపించిన విషయం తెల్సిందే. 
 
శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో వైకాపా ప్రభుత్వం జంతువుల కొవ్వును వినియోగించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గంలో ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments