Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (20:04 IST)
తిరుపతి శ్రీవారి లడ్డూలో చేప నూనె, బీఫ్ టాలో, పంది కొవ్వును వినియోగించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన టెస్టు నిమిత్తం ల్యాబ్‌కు పంపించగా, ఈ నెల 17వ తేదీన నివేదిక అందజేసింది. 
 
ఈ నివేదికలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గంజలు, చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు వినియోగించినట్టు నివేదికలో పేర్కొంది. నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యతను పాటించలేదని స్పష్టం చేసింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి వాడారాని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి కూడా ఆధారాలతో సహా నిరూపించిన విషయం తెల్సిందే. 
 
శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో వైకాపా ప్రభుత్వం జంతువుల కొవ్వును వినియోగించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గంలో ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments