Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ట్రాక్టర్‌ బోల్తా .. ఆరుగురికి తీవ్రగాయాలు

Webdunia
సోమవారం, 2 మే 2016 (16:51 IST)
తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని సోమా సదన్‌ వద్ద సోమవారం ఓ ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. లైసెన్స్ లేకుండా ట్రాక్టర్‌ నడపడమేకాకుండా యేసు అనే మరో వ్యక్తి పేరు చెప్పిన డ్రైవర్‌ నారాయణ స్వామిని ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
గాయపడిన వారిలో మధు, చిన్నారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరుపతి రుయాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. గాయపడిన వారు ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments