టీమిండియా దివాళాకోరు ఆటతీరుకి మా సోదరుడు గుండెపోటుతో మరణించాడు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (16:14 IST)
టీమిండియా దివాళాకోరు ఆటతీరుతో తమ సోదరుడు గుండెపోటుతో చనిపోయాడని తిరుపతిలో ఓ అన్నయ్య ఆవేదన వ్యక్తం చేసాడు. నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆటను చూస్తూ తన తమ్ముడు కుర్చీలో కూర్చుని వుండగానే... ఒరిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతి పరిధిలోని జ్యోతికుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకిస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ దారుణంగా వుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఐతే ఫీల్డింగులో రాణిస్తారులే అనుకుని మ్యాచుని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 3 వికెట్లో పోగొట్టుకోవడంతో ఆనందంలో నిండాడు. ఐతే ఆ తర్వాత క్రమంగా భారత్ ఓటమి అంచులకు చేరడంతో దాన్ని జీర్ణించుకోలేని జ్యోతి కుమార్ గుండె పోటుకి గురయ్యాడు. కాళ్లూ చేతులు చల్లబడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments