Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ పోటీలు : రూ.7 లక్షల కారును గెలుచుకున్న అదృష్టవంతుడు

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (08:41 IST)
ఏపీలోని తిరుపతిలో ఆదివారం రాత్రి బిర్యానీ ఆరగించే పోటీలను నిర్వహించారు. స్థానికంగా ఉండే రోబో హోటల్‌లో ఈ పోటీలను నిర్వహించగా, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో నిస్సాన్ మాగ్నైట్ కారును ఓ విజేత గెలుచుకున్నాడు. ఈ కారు ధర రూ.7 లక్షలు. దీంతో ఆ కస్టమర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
రోబో హోటల్‌లో గత యేడాది సెప్టెంబరు నెలలో బిర్యానీ ఆరగించిన ప్రతి ఒక్క కస్టమర్‌కు ఓ కూపన్ ఇచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా హోటల్ యజమాని భర్త కుమార్ రెడ్డి నీలిమ దంపతులు గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో తిరుపతి పట్టణానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి విజేతగా నిలిచాడు. ఆ వెంటనే రాహుల్‌‍కు ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇకపైనా ఇలాంట పథకాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments