Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ పోటీలు : రూ.7 లక్షల కారును గెలుచుకున్న అదృష్టవంతుడు

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (08:41 IST)
ఏపీలోని తిరుపతిలో ఆదివారం రాత్రి బిర్యానీ ఆరగించే పోటీలను నిర్వహించారు. స్థానికంగా ఉండే రోబో హోటల్‌లో ఈ పోటీలను నిర్వహించగా, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో నిస్సాన్ మాగ్నైట్ కారును ఓ విజేత గెలుచుకున్నాడు. ఈ కారు ధర రూ.7 లక్షలు. దీంతో ఆ కస్టమర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
రోబో హోటల్‌లో గత యేడాది సెప్టెంబరు నెలలో బిర్యానీ ఆరగించిన ప్రతి ఒక్క కస్టమర్‌కు ఓ కూపన్ ఇచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా హోటల్ యజమాని భర్త కుమార్ రెడ్డి నీలిమ దంపతులు గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో తిరుపతి పట్టణానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి విజేతగా నిలిచాడు. ఆ వెంటనే రాహుల్‌‍కు ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇకపైనా ఇలాంట పథకాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments