Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కుంగుతున్న గృహాలు - భూమి నుంచి పైకొచ్చిన బావి వరలు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (14:58 IST)
తిరుపతి పట్టణం ప్రమాదపుటంచున ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం నీట మునిగిన విషయం తెల్సిందే. ఈ జలదిగ్బంధం నుంచి ఇపుడిపుడే కోలుకుంటుంది. అయితే, తిరుపతి పట్టణంలోని అనేక గృహాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. అలాగే, భూమిలోని పాత బావి వరలు పైకి వస్తున్నాయి. 
 
తిరుపతి కార్పొరేషన్ 20వ వార్డు ఎంఆర్ పల్లిలోని శ్రీకృష్ణ నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో ఉన్న పాత బావి వరలు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చాయి. ఈ బావిని ఎస్వీ యూనివర్శిటీ జియాలజీ విభాగం బృందం పరిశీలించింది. 
 
అలాగే, పలు ప్రాంతాల్లోని గృహాలు పగుళ్లు, బీటలు వారుతున్నాయి. దీంతో అవి ఎక్కడ కూలిపోతాయోనన్న భయంతో ప్రజలు ఇళ్ళను వదిలి ప్రాణభయంతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments