Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు టన్నుల ఊరగాయలు.. విలువ రూ.12.65 లక్షలు.. ఏడు రకాలు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:28 IST)
విజయ ఫుడ్ ప్రాడెక్ట్ యజమాని, గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన కాటూరి రాము టీటీడీకి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. 
 
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు శ్రీ పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు టన్నుల ఊరగాయల విలువ రూ.12.65 లక్షలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఊరగాయల్లో ఏడు రకాలున్నాయని.. 4500 కేజీల ఊరగాయలున్నాయని.. 300 కేజీల పసుపు పొడి, 200 కేజీల మిరపపొడి, 300 కేజీల పులిహోర పేస్టులు వున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments