Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు టన్నుల ఊరగాయలు.. విలువ రూ.12.65 లక్షలు.. ఏడు రకాలు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:28 IST)
విజయ ఫుడ్ ప్రాడెక్ట్ యజమాని, గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన కాటూరి రాము టీటీడీకి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. 
 
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు శ్రీ పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు టన్నుల ఊరగాయల విలువ రూ.12.65 లక్షలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఊరగాయల్లో ఏడు రకాలున్నాయని.. 4500 కేజీల ఊరగాయలున్నాయని.. 300 కేజీల పసుపు పొడి, 200 కేజీల మిరపపొడి, 300 కేజీల పులిహోర పేస్టులు వున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments