Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 1 నుంచి 21 వరకు స్వామి పుష్కరిణి మూసివేత

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (08:01 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) స్వామి పుష్కరిణినిని శుభ్రపరిచే,  పునరుద్ధరణ పనుల కోసం ఆగస్టు 1 నుండి 31 వరకు మూసివేయబడుతుందని టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు, శుభ్రత పనులు చేపట్టడం ఆనవాయితీ. 
 
మొత్తం నీటిని తొలగించి చేసి, బురద తొలగింపు, మెట్లను శుభ్రపరచడం, పైపులకు పెయింటింగ్‌లు వేయడం, దెబ్బతిన్న పాయింట్లను మరమ్మతు చేయడం వంటి కొన్ని పనులు చేపట్టబడతాయని టీటీడీ వెల్లడించింది. ఈ పనులు పూర్తయ్యే వరకు పుష్కరిణి మూసి ఉంటుందని, భక్తులు సహకరించాలని టీటీడీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments