Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 1 నుంచి 21 వరకు స్వామి పుష్కరిణి మూసివేత

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (08:01 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) స్వామి పుష్కరిణినిని శుభ్రపరిచే,  పునరుద్ధరణ పనుల కోసం ఆగస్టు 1 నుండి 31 వరకు మూసివేయబడుతుందని టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు, శుభ్రత పనులు చేపట్టడం ఆనవాయితీ. 
 
మొత్తం నీటిని తొలగించి చేసి, బురద తొలగింపు, మెట్లను శుభ్రపరచడం, పైపులకు పెయింటింగ్‌లు వేయడం, దెబ్బతిన్న పాయింట్లను మరమ్మతు చేయడం వంటి కొన్ని పనులు చేపట్టబడతాయని టీటీడీ వెల్లడించింది. ఈ పనులు పూర్తయ్యే వరకు పుష్కరిణి మూసి ఉంటుందని, భక్తులు సహకరించాలని టీటీడీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments